Home / latest tollywood news
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా..
నాచురల్ స్టార్ నాని.. ఈసారి గేర్ మార్చారు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ జంటగా ఆయన నటించిన ‘దసరా’ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసిన నాని.. ఈసారి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నాడు.
"శ్రీలీల"..పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తాజాగా నిర్వహించిన సైమా అవార్డ్స్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఈ మేరకు సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా.. నేడు తమిళ్, మలయాళం సినిమాలకు సంబంధించిన వేడుక జరగనుంది. కాగా నిన్న జరిగిన ఈవెంట్లో పలువురు ప్రముఖులు పాల్గొని అలరించారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. నటించిన సినిమా “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొడుతుంది.
“పెళ్లి చూపులు” చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సెప్టెంబర్ నెలలో సినిమా లవర్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద జవాన్ సినిమా రికార్డులు తిరగరాస్తుంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా వినాయకచవితిని పురస్కరించుకొని పలు సినిమాలో రిలీజ్ కి రెడీ అయ్యాయి.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా..
మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల కలిసి నటిస్తున్న చిత్రం "ఆదికేశవ". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన "రష్మిక మందన్న" .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది.