Home / latest national news
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
సర్వోన్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు, ముఖం పై గాయాలున్నాయి.
దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి భారత్ కు వస్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.