Home / latest national news
భారతదేశంలోని ఒక శాతం సంపన్నులు ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉన్నారు. అయితే జనాభాలో దిగువ సగం మంది కలిసి
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడు.
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
100 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియో క్లిప్లను రూపొందించినందుకు హర్యానాలోని ఫతేహాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టు అమర్పురి లేదా జలేబీ బాబా కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హిమాచల్ అందాలను […]