Home / latest national news
ఒడిశాలో జనవరి మరియు ఫిబ్రవరిలో సేకరించిన 225 నమూనాలలో 59 H3N2 ఇన్ఫ్లుఎంజాకు పాజిటివ్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. H3N2 అనేదిఇన్ఫ్లుఎంజా వైరస్, ఇది సాధారణంగా పందులలో వ్యాపించి మానవులకు సోకుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన తాజా పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త మరియు కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన వాంగ్మూలాలను ఫోర్జరీ చేసి, వాటిపై సంతకం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు.
:ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాను చిన్నతనంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పారు. శనివారం మహిళా కమిషన్ నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్వాతి మలివాల్ మాట్లాడుతూ, అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని అన్నారు.
ప్రముఖ నటి, ఎంపీ సుమలత బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి తాను మద్దతిస్తున్నానని ఆమె విలేకరులతో అన్నారు. బీజేపీలో చేరే విషయమై తాను ఏడాదిపాటు ఆలోచించానని ఆమె తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేవని అనిపిస్తుందని అన్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
భాజపా సీనియర్ నేత , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బి.ఎస్. యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అయోమయం నెలకొంది.
పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్లో లెలిపింది.