Home / latest crime news
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డి పల్లిలో దారుణం చోటుచేసుకుంది.రాజు అనే వ్యక్తి ఆస్తి కోసం సొంత అక్క ఆశమ్మను హతమార్చేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడు.పథకం ప్రకారం ఇరవై రోజుల క్రితం డేవిడ్ అనే వ్యక్తితో మరో ఇద్దరు కలిసి రాజు అక్క ఆశమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.
ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
హైదరాబాద్ శివార్లలోని ఎల్బి నగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ళుగా ఆర్టీసీ కాలనీలో హోమియోపతి వైద్యురాలు సంఘవి, ఆమె తమ్ముడు చింటు ఉంటున్నారు. ఆర్టీసీ కాలనీలో ఇంట్లో ఉన్న అక్కా తమ్ముడిపై ఈ మధ్యాహ్నం రామాంతాపూర్కి చెందిన శివకుమార్ కత్తితో దాడి చేసి పొడిచాడు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూటర్ను చంపినందుకు 14 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యూటర్ బాలుడిని నిత్యం దుర్భాషలాడేవాడని వాటిని వీడియో కూడా తీశాడని పోలీసులు తెలిపారు.పేపర్ కట్టర్ తో హత్య చేసిన మూడు రోజుల తర్వాత బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి
జార్ఖండ్లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకువచ్చి నగరంలో బెగ్గింగ్ చేయిస్తోన్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ముఠాను పోలీసులు ఛేదించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తోన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్నాళ్ళూ అమ్మాయిలు అబ్బాయిలను.. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు గమనించవచ్చు. కానీ విజయవాడలో వింత ప్రేమకథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మరింది. అమ్మాయిగా మారిన మగాడు.. మరో మగాడి చేతిలో మోసపోవడం సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ దళిత వివాహితపై దాడి జరిగింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనుష్యులు కానీ మనుషులు.. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సందర్భంలో తమ కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వెళ్లిపోయిందనే