Home / latest crime news
అలా వచ్చారు.. ఇలా వెళ్లారు.. ఆ ఐదు నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో బ్యాంక్ లో ఉన్న కస్టమర్స్ కి, ఉద్యోగులకు కూడా అర్దం అయ్యే లోపు డబ్బు కాజేసి వెళ్లిపోయారు దుండగులు. పక్కాగా సినిమా స్టైల్లో జరిగిన ఈ దొంగతనం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అలానే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
హైదరాబాద్ నగర పరిధిలోని శంషాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ తరహాలోనే ఈ ఘటన జరగం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి
సరదా.. కేవలం సరదా కోసం యువకులు సాధారణంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం.. విహారయాత్రలు, పార్టీలు అంటూ చేసుకోవడం మనం గమనించవచ్చు. కానీ కేవలం సరదా కోసం 13 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపాడు ఓ యువకుడు. చదవడానికి ఆశ్చర్యంగా, భయానకంగా అనిపిస్తున్న ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది.
ఏపీలో గత కొన్ని రోజులుగా వాలంటీర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో ఎంతటి కలకలం సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితమే వాలంటీర్ బనాగరం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మాయిలకు రక్షణ కరువైన విషయం తెలిసిందే. బయట వ్యక్తుల నుంచే కాకుండా.. ఇంట్లోని వ్యక్తుల నుంచి కూడా ఆడ పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ
ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో మహిళలు, చిన్నారులకు.. బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది అనే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో కట్టుకున్న భర్తను.. భార్య ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పిలిభిత్ లోని గుజ్రాలా ప్రాంతంలో గల శివ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న రాంపాల్ కు భార్య, కుమారుడు ఉన్నారు.
యూపీలో ఒక యువకుడు తన సోదరి వేరొక వ్యక్తిని ప్రేమించిందన్న కారణంగా ఆమె తలను నరికి దానితో పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. . ఫతేపూర్ ప్రాంతంలోని మిత్వారా గ్రామంలో 22 ఏళ్ల రియాజ్ మరియు అతని 18 ఏళ్ల సోదరి ఆషిఫా మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
భోజ్ పురి చిత్ర పరిశ్రమలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. హర్యానా లోని గురుగ్రామ్లో భోజ్పురి నటికి ఇంటర్వ్యూ అని.. సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసిన దారుణం ఇప్పుడు బయట పడింది. ఈ విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజ్ పురిలో ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న ఓ