Home / latest cinema news
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య నటించిన గజిని సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు స్వీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.
మేమేం చెయ్యాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. మరల అంతలోనే మా సినిమా గురించి బాగా రాశారు అందుకు థాంక్యూ అంటూ పొగిడారు.
టాలీవుడ్ నాట రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్ బాబు 'పోకిరి', పవన్ కల్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఇటీవల రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా, రజీషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
ట్టపర్తి సత్యసాయిబాబా గురించి తెలియని వారుండరు. అలాంటి స్వామి గురించి నేటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే మంచి సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై చిత్రం తెరకెక్కుతుంది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి అదిరిపోయే ప్రీమియర్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా దక్కింది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎంతో చూసేద్దాం.
ఆర్ఆర్ఆర్ సినిమా 15 కేటగిరీర్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ కూడా ధృవీకరించారు. ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత అయిన రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో తనయుడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఈ మూవీకి తేజ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను లాంఛ్ చేశారు మూవీ మేకర్స్. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరాం జంటగా గీతికా నటిస్తోంది.