Home / latest ap news
ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు చెక్ పెట్టారు.
ప్రస్తుతం తెలిగు రాష్ట్రాలలో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వానలు ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు..
East Godavari: ప్రేమించి ముఖం చాటేశాడని ఇంటికెళ్లి మరి ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను కోరుతూ నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష నేడు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మే 10 వ తేదీన (బుధవారం) పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది.
అల్లూరి వీరమరణం పొంది నేటికి వందేళ్లు అయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజుకి భారతరత్న ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.
పార్టీ కోసం తాను చాలా శ్రమించానని ఎన్నో బాధలు పడ్డానని అయితే నిందలు, అవమానాలు భరించలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు
అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్పై రైతుల పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
భోగాపురం ఎయిర్పోర్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఎయిర్పోర్టును తీసుకొస్తే టీడీపీ నేతలకు ఏడుపెందుకని విమర్శించారు. ఎయిర్పోర్టును మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని రైతులతో సంప్రదింపుల తర్వాతే భూసేకరణ చేశామని తెలిపారు