Home / latest ap news
ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఎంతో ముఖ్యమైందే. ఒక జీవి మనుగడ మరొక జీవితో ముడిపడి ఉందనేది వాస్తవం.అయితే మారుతున్న కాలానుగుణంగా ఎన్నో జీవులు కాలంతో పాటే కనుమరుగయ్యి పోతున్నాయి.వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాలు .. ఇతర కారణాల వల్ల ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి.భారత దేశంలో ఇప్పటికే ఎన్నో జీవులు ఇలా కనబడకుండా పోతున్నాయి
విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్స్ లో ఒక సంక్లిష్ట సర్జరీని హెడ్ &నెక్, కాక్లియర్ ఇంప్లాంట్, కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్లు నిర్వహించారు. డాక్టర్ వి.వి.కె. సందీప్ (కన్సల్టెంట్ – ఇఎన్టి,హెడ్&నెక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్),
తిరుమలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి సప్త వాహనాలపై దర్శనమివ్వనున్నారు.
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్ యాప్ను టీటీడీ
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టారు.
గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ […]