Home / latest ap news
Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నందున డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్, ఆధార్ నంబర్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే […]
Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సిబ్బందికి హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, కలెక్టరేట్లో ఐదుగురికి రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ పరీక్షలు చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కరోనా గుబులు […]
AP HORTICET 2025 Dr.YSRHU Diploma Courses: ఏపీ హార్టిసెట్-2025 నోటిఫికేషన్ విడుదలలైంది. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025- 26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ హార్టిసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్) కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డా.వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీతోపాటు దాని అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 528 […]
AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు మేలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే మే 19వ తేదీన పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఈ పరీక్షలు మే 28వ తేదీన ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల కోసం నేటి నుంచి […]
Anchor Shyamala Reaction On Betting Apps After Enquiry: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెను పోలీసులు సుమారు 3 గంటల పాటు విచారించారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్లో లావాదేవీలతో పాటు పలు రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడారు. చట్టాలపై నమ్మకం ఉందని, విచారణకు సహరిస్తానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి […]
Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు (నవంబర్ 16)న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే సీఎ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు హైదరాబాద్కు బయలుదేరారు. తమ్ముడి […]
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్పై వెళ్లారు.
గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు.