Home / Khammam
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన మనసుని ఎంతో కాలంగా ఓ అంశం కలిచివేస్తోందని చెప్పారు. ఆ అంశం ఏంటంటే.. రాజకీయాలు జరుగుతుంటయి ఎందరో గెలుస్తరు ఎందరో ఓడతారు.. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది.
BRS Meeting: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఈ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. బహిరంగసభలో పాల్గొనేందుకు డిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ […]
Brs Meeting: భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికైంది. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయా వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ముఖ్య నేతలంతా యాదాద్రి వెళ్లనున్నారు. అక్కడ దర్శనం అనంతరం […]
మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి
తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకు తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని భావించారో ఏమో కానీ సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.
తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు తగ్గిన్నట్లు మంత్రి హరీశ్ రావు చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అధికారులు గణాంకాలు తెలియచేసాయి. ఆరోగ్య శ్రీ అమలుపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలపై ఆరాతీసారు.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.
ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు చెందినఒకే ఇంటి నంబర్ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. Over 530 voters listed on minister Ajay Kumar's house number.