Home / Janasena
Pawan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు.
Nagababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు.
ఏపీ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమవడం మరింత చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురు
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి
జనసేన నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఏపీలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏవిషయం గురించైనా మాట్లాడే
2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.
Pawan Kalyan: ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు, జనసేన నేత నాగబాబుకు పార్టీలో పదోన్నతి ఇచ్చారు. నాగబాబు ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వైకాపా సర్కారుపై సెటైర్లు పేల్చారు. రుషికొండపై తవ్వకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చెట్లను నరికివేయడం.. కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైఎస్సార్సీపీ దుష్ట పాలకుల హాల్ మార్క్ అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో