Home / Janasena
Nadendla Manohar: జనం కోసం జనసేన ఆవిర్భవించిందని నాదేండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Janasena: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అశేష జనవాహిన మధ్య పవన్ సభా వేదికకు చేరుకున్నారు.
ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని.
JanaSena: నసేన ఆవిర్భావ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. అలానే ఈ సమావేశంలో జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కై సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని ఆయన చెప్పిన మాటకు వైసీపీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపక్షం అయిన వైసీపీ అడుగడుగునా విమర్శలు, అమరావతి ఒక భ్రమరావతి,
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఓ కంట కన్నీరు దిగమింగుకుంటూ.. నవ మాసాలు మోసి కన్న బిడ్డని కడసారి ఒడికి అదిమి పట్టుకొని వెళ్తున్న ఈ అమ్మను చూస్తుంటే కడుపు తరుక్కు పోక మానదు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజాల్లో పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుందని అనిపిస్తుంది.