Home / Janasena
మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు.
కట్టలు తెంచుకున్న అభిమానం...కంట్రోల్ చెయ్యలేని పోలీసులు
ఏపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. పదే పదే విశాఖ రాజధానిగా ఉండాలంటూ అమరావతి రాజధాని పై రగడ చేస్తున్న వైకాపా శ్రేణులు నోరెళ్లబెట్టేలా జనసేన పార్టీ లేఖాస్త్రం సంధించింది
జనసేన అధినేత. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
పవన్ జోలికి వస్తే తాట తీస్తానంటున్న బొలిశెట్టి
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర"గా పేర్కొంటూ జనసేనాని తాజాగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కూడా "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలన్నారు.
ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు
రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను అడ్డుకొంటామని వైకాపా శ్రేణులు, మంత్రులు పదే పదే చెబుతున్న దానిపై అమరావతి జేఏసీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది
వ్యవసాయ విద్యుత్ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేసారు. వచ్చే మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ మోటారు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు