Home / Janasena
జనసేన సుప్రీం ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? పవన్ పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరిని బతకనివ్వరా? అందరిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
ఏపీ రాజకీయాలను కుదిపేసే సంచలన నిజాలను కేంద్ర నిఘా వర్గాలు భయటపెట్టాయి. తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో పవన్ను హత్య చేయాడానికి భారీ ప్రణాళికే రచించినట్లే తెలస్తుంది.
పవన్ ను చంపడం కోసం 250 కోట్ల భారీ డీల్..బయటపడ్డ సంచలన నిజాలు
పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్ పై కుట్ర
పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.
కాపు జాతిని వైసీపీ మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు అమ్మేశారని జనసేన నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరిగింది.
వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కల్యాణ్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖ మంత్రి గుడివాడ గుడివాడ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలుగా గుర్తించిన పవన్ కల్యాణ్ వారికి ప్రమాద భీమాను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తున్నారు.