Home / interesting news
Pope Leo XIV Robert Prevost first speech in Vatican City: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఘడియ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అందరికీ ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ను 14వ పోప్ లియోగా ఎన్నుకున్నట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. అమెరికన్ పోప్గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంప్రదాయం ప్రకారం.. పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ […]
Mumbai Attacks : తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా ఉన్న తహవూర్ రాణా అగ్రరాజ్యం అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను నిలిపివేయాలని అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇండియాకు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమ్మతి తెలిపిన నేపథ్యంలో పిటిషన్ వేసి భారత్పై నిందలు మోపాడు. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి.. రాణా […]
PM Modi Co-Chairs AI Action Summit in Paris: ప్రపంచ దేశాలు యువతకు నైపుణ్యాలు, అవసరాల మేరకు రీ-స్కిల్లింగ్ అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. ఈ విధానం తప్పదన్నారు. మంగళవారం నాటి ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ అధ్యక్షత వహించగా, ప్రధాని మోదీ సహ-అధ్యక్షత వహించి ప్రసంగించారు. భయం వద్దు.. ఏఐ మూలంగా ఉద్యోగాలు పోతాయనే భయాలున్నాయని, అది […]
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.
తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు.
లండన్లోని ప్రయాణికులు 12వ వార్షిక నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్ కోసం ఆదివారం నాడు తమ ప్యాంట్లు వేసుకుని మెట్రోలకు చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు.
నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.