Home / interesting news
జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.
లోకంలో కొందరు తమకు చేసిన ఉపకారాలను మరచిపోరు. అలాంటి వారిలో ఒకరు అమంగట్టుచలిల్ కన్నన్ . తనకు సాయం చేసిన మనిషికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతను శబరిమల యాత్ర ప్రారంభించాడు.
డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి.
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
ఆన్లైన్లో షాపింగ్ అనేది ఇపుడు సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ, అమెజాన్ ,మరియు జొమాటో ఏదయినా కానీ తక్కువ సమయంలో డెలివరీ చేసే వాటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
సాధారణంగా రాజకీయనేతలకు పూలమాలలు వేసి స్వాగతం పలకడం తరచుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో పండ్లు మరియు నాణేలతో కూడా తూకం వేస్తారు.
ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.
గ్వాలియర్లోని కమలరాజా ఆసుపత్రిలో ఓక మహిళ నాలుగు కాళ్ల ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తమ రెండు నెలల వార్షికోత్సవం అనంతరం తన ప్రియుడు ఆకాష్ తనతో విడిపోయిన తర్వాత వంశిక అనే యువతి ఎంత హృదయవిదారకంగా బాధపడుతుందో తన స్నేహితురాలితో వాయిస్ కాల్ ద్వారా పంచుకుంది. ఈ మొత్తం కాల్ ని మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దానితో ఇప్పుడు వంశిక బ్రేకప్ స్టోరీ కాస్త తెగ ట్రెండ్ అవుతుంది. తన లవ్ జర్నీలో జరిగిన రోజూ సన్నివేశాలను ఆమె కన్నీటి పర్యంతం అవుతూ తన ఫ్రెండ్తో చెప్పుకొచ్చింది.