Home / India - Pakistan War
Indian Army Destroyed Pakistani Terrorist Base Camps: పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్’ నిర్వహించామని భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారిగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజిఎంఓ మీడియా ముందుకు వచ్చారు. కాగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లోని మొత్తం 9 […]
PM Modi said POK Belongs to India during Operation Sindoor: దేశ త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ మధ్య దాడుల అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అనంతరం భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు గాను ప్రధాని మోదీ నివాససంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. భేటీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా […]
Indian Solder Killed in Jammu Kashmir: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు […]
Pakistan Accepted that Pak army is behind on Pulwama Attack in 2019: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. జమ్మూ పర్యాటనకు వచ్చిన 26 మంది అమాయకులను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు […]
Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు […]
Break for Operation Kagar: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు కగార్ ఆపరేషన్ నిలిపివేసి వెను తిరిగి వెళ్లిపోవడంతో బాంబుల మోత ఆగిపోయింది. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇక ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్తో కూంబింగ్ జరుగుతోంది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో భారత్ ఢీకొంది. ఇందులో […]
India and Pakistan meeting in hotline about Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గించడం ప్రధాన అంశాలు. శనివారం మధ్యాహ్నం 3:35కు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని, […]
Operation Sindoor 2.0 Will continues.. said By Indian Airforce: పాకిస్థాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో.. కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు […]
Pakistan Army Spokes Person Ahmed Sharif Chaudhry is Terrorist Son: ఉగ్రవాదులే పాకిస్థాన్ ఆర్మీని నడిపిస్తున్నారనడానికి తాజా సాక్షాలు లభించాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా, భారత్ పాక్ యుద్ద సమయంలో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన అధికారే ఉగ్రవాది కుమారుడు. అతనే, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఇతను పాకిస్థాన్ అను శాస్త్రవెత్త సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ కుమారుడు. బషీరుద్దీన్ కు ఒసామా బిన్ లాడెన్ కు దగ్గరి […]
PM Modi Meeting with NSA, CDS on India Pakistan War: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ప్రధాని నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్, పాక్ […]