Home / India - Pakistan War
Operation Sindoor: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో దాయది దేశానికి పెద్ద నష్టమే జరిగింది. భారత్ దాడులకు భయపడి.. మన భద్రతా బలగాల ముందు నిలవలేకపోయింది. చివరికి తమని తాము కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఆందోళన పరిస్థితులు మరింత పెరిగాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది చంపేశారు. ఈ దాడుల […]
India- Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడులకు సమాధానంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో 100 మందికిపైగా జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు […]
CAIT: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే భారత్ జరిపిన దాడులను ప్రపంచ మొత్తం సమర్థిస్తే టర్కీ, అజర్ బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్ కు వంత పాడాయి. భారత దాడుల్లో పాకిస్తాన్ లోని అమాయక ప్రజలు చనిపోయారని.. వారికి సంతాపం తెలుపుతున్నట్టు ఇరుదేశాలు ప్రకటించాయి. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ […]
Pakistan: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో దాడుల్లో 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులకు […]
India Pakistan Ceasefire: పహెల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కు వరుస దెబ్బలు తగిలాయి.ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిదైంది. చైనా, టర్కీ మద్దతు ఇచ్చినా, అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యల్ ఉన్న ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ను దూరం అయ్యాయి. ఆపరేషన్ సిందూర్.. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ నిలిచింది. ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము […]
India and Pakistan between ceasefire till may 18: భారత్, పాక్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ వెంటనే పాక్పై ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్ చేసిన ప్రతీకార దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు […]
India- Pakistan War: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్ యుద్ధం తాను ఆపలేదని.. అమెరికాది పరోక్ష పాత్ర మాత్రమేనని.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక చర్చల వల్లే కాల్పుల విరమణ జరిగిందన్నారు. కాగా ఖతార్ లోని దోహాలో జరిగిన వాణిజ్య సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. దీంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ లోని […]
Police: భారత్- పాకిస్తాన్ మధ్య కొద్ది రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో పాకిస్తాన్ […]
Pakistan: పాకిస్తాన్ లో ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి రేడియేషన్ రావడం లేదని, ఎలాంటి లీకేజీ లేదని చెప్పింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 […]
Pakistan: తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు మరో మంచి అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రెండో విడతలో 1023 మిలియన్ డాలర్లు రుణం.. భారత కరెన్సీ ప్రకారం రూ. 8,500 కోట్లు అందాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా దేశ అవసరాల కోసం పాకిస్తాన్ మొత్తం రూ. 20 వేల […]