Home / India - Pakistan War
Pakistan: తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు మరో మంచి అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రెండో విడతలో 1023 మిలియన్ డాలర్లు రుణం.. భారత కరెన్సీ ప్రకారం రూ. 8,500 కోట్లు అందాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా దేశ అవసరాల కోసం పాకిస్తాన్ మొత్తం రూ. 20 వేల […]
Turkey, China X accounts Blocked: గత కొద్దిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటలకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వాటిని […]
Pakistan Rangers Released BSF Jawan Purnam Kumar Sau: భారత బీఎస్ఎఫ్ జవాన్ను పాకిస్థాన్ విడుదల చేసింది. దాదాపు 20 రోజుల తర్వాత పాక్ ఆయనను భారత్కు అప్పగించింది. ఈ మేరకు ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను అమృత్సర్లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద భారత్కు అప్పగించింది. సుమారు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆయనను పాక్ రేంజర్స్ అప్పగించారు. మరోవైపు భారత్ […]
ISRO played Key Role in Operation Sondoor 2.0: పాకిస్తాన్ ను కట్టడి చేయడంలో భారత ఉపగ్రహాలు ఎంతో సహాయం చేశాయి. ఒకరకంగా శ్రీహరికోట పాకిస్తాన్ ఆటలు సాగనివ్వలేదు. ఇస్రో (ISRO) దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచింది. పాకిస్తాన్ కదలికలను మన శాటిలైట్స్ ఖచ్చితమైన పలితాలను చేరవేశాయి. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగానే పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ గుర్తించారు. భారత్ మిస్సైల్స్ కచ్చితత్వ లక్ష్యాలను చేరుకోవడంలో రాడార్, శాటిలైట్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. 7500 కిలోమీటర్ల తీర […]
Donald trump on India Pakistan War: భారత్- పాక్ ఉద్రిక్తత నడుమ ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. అయితే మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే పాక్ నిబంధనలు ఉల్లంఘించిన భారత్ అందుకు తగిన గుణపాఠం చెప్పింది. అయితే తాజాగా కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ వంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య […]
Jaggareddy Comments on PM Modi during India Pakistan War: భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. అయితే ఉత్తర, పశ్చిమ భారత్ మాత్రం ఇంకా ఆందోళన పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మన దేశంపై దాడులు చేసింది. వాటిని భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కోవడంతోపాటు పాకిస్తాన్ పై కూడా దాడులు చేసింది. అయితే ప్రస్తుతం […]
India Pakistan DGMO meeting Postponed: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా ఇరుదేశాలు పరసర్పం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 100 మంది వరకు ముష్కరులను మట్టుబెట్టింది. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైళ్లు ప్రయోగించగా.. వాటిని భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పులకు సరైన సమధానం ఇచ్చింది. […]
Ilayaraja Donates one day Salary to Indian Defence: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు పరసర్పం డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకున్నాయి. అయితే దాడుల్లో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు పాకిస్తాన్ దాడులను భారత్ అత్యాధునిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంది. కాగా భారత్ చేస్తున్న దాడులను తట్టుకోలేని పాకిస్తాన్ కాల్పుల విరమణకు వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. […]
PM Modi Orders to India Army Amid India Pakistan War: ఓపిక నశించింది. దశాబ్దాలపాటు సాగుతోన్న పాక్ ఉగ్ర చేష్టలకు సమాధానమివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశం విడిపోయినప్పటినుంచి అక్కసుతో రగులుతోన్న పాక్ కు గట్టిసమాదానమే లభించనుంది. అందులో భాగమే ప్రధాని మోదీ తాజా నిర్ణయం. పాక్ వైపు నుంచి ఒక్క తూటా పేలినా ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ‘వాహా సే గోలి చలేగి, తో యహన్ సే గోలా […]
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో […]