Home / India - Pakistan War
PM Modi Meeting with NSA, CDS on India Pakistan War: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ప్రధాని నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్, పాక్ […]
US President Donald Trump on India Pakistan Relation: భారత్-పాక్ యుద్ధానికి విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మరణాలు, విధ్వంసం తప్పే ఏమి లేవని భారత్-పాక్లోని శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. లక్షల మంది అమాయక […]
AP Deputy CM Pawan Kalyan Fifty Lakhs to Indian Jawan Murali Nayak Family : ఏపీకి చెందిన వీర జవాన్ మురళీనాయక్ దేశ సరిహద్దుల్లో మరణించారు. ఈ మేరకు మురళీ నాయక్ అంత్యక్రియలను అనంతపురం జిల్లాలో ఇవాళ చేయనున్నారు. ఇందులో భాగంగానే వీరజవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, సవిత, అనగానిలు నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ […]
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి. 1966లో సోవియట్ యూన్యన్.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్లోని) తాష్కెంట్లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు […]
Who is Masood Azhar..?: మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1968 జులై 10 బహావల్పుర్లోని అల్లాబక్ష్ కుటుంబంలో మసూద్ అజర్ జన్మించాడు. మసూద్ తండ్రి బహావల్పుర్లోని ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్. భారత హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చి 7న విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో మొదటి పేరు 57ఏళ్ల మసూద్ అజర్దే. భారత్కు వ్యతిరేకంగా జరిగిన చాలా నేరాలకు సంబంధించిన కేసుల్లో అతను నిందితుడు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, […]
BSF Sub Inspector MD Imteyaz Killed in Cross Boarder Firing: జమ్ముకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన (BSF) సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్ఎస్ పురా సెక్టార్లోని ఒక బీఎస్ఎఫ్ సరిహద్దు ఔట్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో, […]
Pawan Kalyan at Jawan Murali Nayak Final Ritual: జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ నివాళులు అర్పించనున్నారు. కాసేపట్లో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి 8.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. మురళినాయక్ స్వగ్రామం కల్లితాండాకు చేరుకొని అతని పార్థివదేహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 11.00 గంటలకు పుట్టపర్తి […]
Ajit Doval on China amid India Pakistan War: మళ్లీ పాక్ డ్రోన్ల హల్చల్ చేసిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ చేశారు. యుద్ధం భారత్ అభిమతం కాదని దోవల్ అన్నారు. రెండు దేశాలు సంయమనం పాటిస్తాయనుకుంటున్నామని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. ఉగ్రవాదంపై కౌంటర్ ఎటాక్ చేయాల్సిన అవసరం ఉందని దోవల్ తెలిపారు. అయితే పాకిస్థాన్ ను చైనా వెనకేసుకొచ్చింది. భారత్ […]