Home / India - Pakistan War
India Pakistan Ceasefire Violation: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. ఒక పైపు సంధి అంటూనే మరోవైపు కాల్పులకు తెగబడింది. ప్రధానికి తెలియకుండానే పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 8గంటల 39 నిముషాలకుపాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన నిముషాల వ్యవధిలోనే పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. ట్రంప్, జెడి వాన్స్, మార్కో రుబియోలకు పాక్ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల […]
India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కాగా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై సైనిక దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత ఆర్మీ ద్విగిజయంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ […]
VC Sajjanar appreciates to Journalists amid India – Pakistan War Coverage: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను హతం చేసింది. అయితే భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. వీటిని […]
Jaishankar Comments on Ceasefire: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపైన మాత్రమే చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పుకున్నామని.. ఉగ్రవాదంపై పోరులో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్రవాదం భారత్ ఎప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని అంతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్లోని మిగతా […]
Why China Helping to Pakistan during the India – Pakistan War: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మెజారిటీ ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. అరకొర దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలికాయి. వీటిలో చైనా చాలా ముఖ్యమైనది. సుంకాల విషయంలో అమెరికాతో చైనా నువ్వా నేనా అనే స్థాయిలో పోరాటం జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సుంకాల సమరానికి ఇటీవల భారత్ సాయాన్ని అర్థించింది డ్రాగన్ కంట్రీ. అలాంటి చైనా […]
Young Stars ready to join in Army amid India Vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకపడుతోంది. వాటిని భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలపై ఎటాక్ చేస్తోంది. అలాగే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. వీటన్నిటీని భారత సైన్యం నిర్వీర్యం చేస్తోంది. అయితే యుద్ధం నేపథ్యంలో […]
Most Wanted Terrorist killed in Operation Sindoor: భారత్ దాడుల్లో ఐదగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ముగ్గురు జైషే అహ్మద్, ఇద్దరు లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్లను భారత్ మట్టుబెట్టింది. లష్కర్ ఎ తోయిబాకు చెందిన మురుడ్కే మర్కజ్ ఇన్ చార్జ్ ముడస్సర్ ఖైదాన్, ఖలీద్లను భారత ఆర్మీ మట్టుబెట్టింది. జైష్ ఎ మహ్మద్కు చెందిన హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్, మహ్మ్ అసన్ ఖాన్ హతమయ్యారు. పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై […]
AP Speaker Ayyanna Patrudu Donate 1 month salary to Indian Army: ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సైనికులకు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం ఆర్మీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతం జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా విరాళాన్ని అందజేశారు. […]
Pakistan Drone attack at Srinagar Airport: భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టలరీ కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్లోని ఫాజిల్ సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాక్ సైనం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా, శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీనగర్లో సైరన్లు మోగుతున్నాయి.ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉండగా, ఉదయం 11.45 నిమిషాల […]