Home / Health news
సాధారణంగా మనం తాగే నీరు స్వచ్ఛంగా ట్రాన్సపరెంట్ గా ఉంటుంటాయి. కానీ నలుపు రంగులో ఉండే తాగునీటిని ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ప్రముఖ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ అంతా నలుపు రంగుంలో ఉంటే వాటర్ బాటిల్స్ పట్టుకుని తాగుతుండడం చూస్తున్నాము. ఇదేమైనా మందు అనుకుంటే పొరపాటే ఇదికూడా తాగునీరే అంటున్నారు. మరి ఈ మంచినీరుని బ్లాక్ ఆల్కలీన్ వాటర్ అంటారు.
విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ప్రపంచంలో కేవలం 45 మంది మాత్రమే కలిగి ఓ కొత్త రకం బ్లడ్ గ్రూప్ ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకనే ఈ బ్లెడ్ చాలా అరుదైనదని విలువైనదని అంటున్నారు. ఇంతకీ ఈ బ్లెడ్ గ్రూపు పేరేంటో తెలుసా గోల్డెన్ బ్లడ్ గ్రూప్.
ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.
కరోనా మహమ్మరిని ప్రపంచానికి వ్యాప్తి చేసిన చైనాలో తిరిగి కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా చైనా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 10,729 కొత్త కేసులు నమోదైన్నట్లు చైనా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో 1209మందికి లక్షణాలు కనపడుతున్నాయని అధికారులు తెలిపారు.
పుట్టగొడుగులను కొందరు మాంసాహారమని మరికొందరు శాఖాహారమని అంటున్నారు. అయితే ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ అనే దాని మీద పలువురు పలు రకాలుగా చెప్తున్నారు. పుట్టగొడుగుల కూర చూడగానే నోరూరినవారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు.
ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. దానికి తగినట్టుగానే వస్త్రధారణ, అలంకరణ, వంటకాలు ఉంటాయి. సంక్రాంతికి అరిసెలు, అట్లతద్దికి అట్లు ఎలాగైతే ఆనవాయితీగా వస్తున్నాయో అలానే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలనే ఆచారం ఉంది. ఇలా దీపావళి రోజున కంద తినడం వల్ల సంపద కలిసొస్తుందని నమ్మకం.
పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా..
పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది.ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి ఖర్జూరం పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరం పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.ఐతే వీటిని ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.