Home / Health news
Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్ధాలను దూరం చేయాలిసిందే !
ఒక్కసారి మధుమేహం మనం శరీరంలో ఎంటర్ అయ్యిందంటే జీవితాంతం దానితో బాధపడాల్సిందే. పాదాల్లో మీకు ఆ సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువే.. మరి అవేంటో చూసేయ్యండి
ఆక్సిజన్ మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన వాయువు. ఒక్క క్షణం ప్రాణవాయువు లేకుండా మన జీవనాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటిది మరి శ్వాసకోశ సమస్యలు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు వైద్యులు ఆక్సిజన్ ను సిలిండర్ల ద్వారా అందిస్తుంటారు.
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. దగ్గు, తుమ్ములతో వచ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.
మనలో సపోటా పండ్లను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సపోటా పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, బి, సి మనకి అధికంగా దొరుకుతాయి. డాక్టర్లు కూడా హ్యాపీగా తినండని సలహా ఇస్తుంటారు.
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ ఏ రోగం వస్తుందో ? కూడా తెలీడం లేదు. బయట పతిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.