Home / Health news
ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. దగ్గు, తుమ్ములతో వచ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.
మనలో సపోటా పండ్లను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సపోటా పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, బి, సి మనకి అధికంగా దొరుకుతాయి. డాక్టర్లు కూడా హ్యాపీగా తినండని సలహా ఇస్తుంటారు.
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ ఏ రోగం వస్తుందో ? కూడా తెలీడం లేదు. బయట పతిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .
నలభై ఏళ్ళు వచ్చాక మనం ఏ పనులు కూడా చేయలేము. సరిగా వంగ లేము, సరిగా నడవలేము. మరి ఇలాంటప్పుడు వ్యాయామాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. మాములుగా ఉంటేనే మనకి ఏవో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తినే తిండిలో మార్పులు రావడం,
మనలో చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉన్నాయి. కొంత మందికి నిద్ర లేచిన వెంటనే గ్యాస్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, మైగ్రెన్ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఎసిడిటీ వల్లే ఇలా అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో కూడా ఎవరికి తెలియడం లేదు . ప్రస్తుతం చూసుకుంటే 47 శాతం మంది వరకు విటమిన్ బీ12 తో బాధ పడుతున్నారు. కేవలం 26 శాతం మందికి మాత్రమే విటమిన్ బీ12 ఉందని నిపుణులు ఓ పరిశోధనలో బయటికి వెల్లడించారు.