Home / devotees
Leopard in Tirumala Ghat Road: కలియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా కొందరు భక్తులు బస్సులు, ట్యాక్సీలు, కార్లలో కొండపైకి వెళ్తుండగా, మరికొందరు కాలిబాటన ఆలయానికి వెళ్తుంటారు. అయితే తిరుమలలో ఇవాళ చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద రోడ్డు దాటుతూ చిరుత కనిపించిందని.. […]
Tirumala: కఠియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు కొలువైన తిరుమలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ స్వామి దర్శనానికి వస్తుంటారు. స్వామిని క్షణకాలమైనా దర్శించుకుని ఆనంద పడుతుంటారు. తమ కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. వసతి, భోజన, దర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. సామాన్యంగా […]
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కొలువై ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులరాక పెరిగింది. దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. […]
Temple: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్ ఆలయ ద్వారాలను అధికారులు నేడు తెరిచారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా కేదార్ పంచముఖ విగ్రహాన్ని తీసుకువచ్చారు. అనంతరం భక్తుల భజనలు, హర హర మహాదేవ్ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే కేదార్ నాథ్ ఆలయ […]
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని ఒక్క క్షణమైనా చూసుకోని ఆనందించాలని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తిరుమల చేరుకుంటారు. తమ స్థోమతకు తగ్గట్టు స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మానవసేవే మాధవసేవ అనే విధంగా టీటీడీ భక్తులకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతి, భోజన, దర్శన ఏర్పాట్లను చేస్తోంది. దీంతో భక్తుల నుంచి మన్ననలు అందుకుంటోంది. […]
Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తారు. కాగా, ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించే భక్తులను మోసం […]