Home / devotees
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాడమాస సారెను సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, కానుకలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. అలాగే ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా ప్రతిఏటా శాకంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జులై 8,9,10 తేదీల్లో మూడు […]
Sparsha Darshanam In Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శదర్శనాలను నిన్నటి నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పర్శదర్శనం కోసం అధికారులు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్ లైన్ లో జారీ చేస్తారు. టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ […]
Yellamma Kalyanam: హైదరాబాద్ లో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేడు వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి వివాహం పూర్తిచేశారు. అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు […]
Chardham Yatra Stopped for 24 hours: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రకు ఆటంకం ఎదురవుతోంది. యాత్రను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నేడు, రేపు ఉత్తరాఖండ్ లో మరిన్ని భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ […]
Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జగన్నాథుని రథం నంది ఘోష్ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున 4- 5 గంటల మధ్య తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు ఆలయం […]
Puri Jagannath Rath Yatra: ఎంతో ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రలో పాల్గొంనేందుకు దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా జగన్నాథ భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి తరలివచ్చారు. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసింది. జై జగన్నాథ్ నినాదాలతో పూరీ సిటీ మార్మోగిపోతోంది. జగన్నాథుని రథం వెంబడి నడుస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు. ముందుగా అందంగా తయారుచేసిన కొత్త రథాలపై సుభద్ర, […]
Varahi Navaratri Celebration Started in Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి వారాహి నవరాత్రులు, ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జులై 4 వరకు వారాహి నవరాత్రులు, నేటి నుంచి జులై 24 వరకు వరకు అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ఈవో శీనా నాయక్ చేతుల మీదుగా అమ్మవారికి మొదటి సారెను సమర్పించారు. ఇక నేటి […]
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]
18 Hours time for Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నా, మరోవైపు వర్షాలు పడటంతో. వ్యవసాయ పనులు ప్రారంభమైనా తిరుమలకు భక్తులు ఇంకా భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఉంది. ఈనేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల ఏటీజీహెచ్ వరకు భక్తులు […]
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల […]