Home / crime
Three boys Missing in Krishna River : పండుగ పూట కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో ముగ్గురు బాలురు మృతిచెందారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ముగ్గురు బాలురు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగి ముగ్గురు బాలురు గల్లంతై మృతి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్ (15), ఎం.వీరబాబు (15), ఎం.వర్ధన్ (16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న […]
Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురగి జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరు హజరత్ కాజా గరీబ్ దర్గాకు వెళ్తుండగా ప్రమారం జరిగింది. మృతులంతా బాగల్ కోటకు చెందినవారని […]
Rampachodavaram : అల్లూరి జిల్లా దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వై.రాయవరం మండలం పాముగుంది గ్రామానికి చెందిన సాదల కళావతి గుత్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో గుర్తుతెలియని మహిళ వారి వద్దకు వచ్చి పాపను ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అని భావించిన తల్లిదండ్రులు పాపను సదరు ఆమెకు […]
Girija Vyas : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. తాజాగా రాజస్థాన్లోని ఉదయ్పుర్లో తన ఇంట్లో పూజలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే పూజ సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్కు తరలించినట్లు సమాచారం. తన నివాసంలో ఆమె హారతి ఇస్తుండగా, కింద వెలుగుతున్న దీపం […]
EarthQuake : మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీన్ని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీస్తున్నారు. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు, వంతెనలు, కమ్యూకేషన్ వ్యవస్థ […]
Kamareddy : పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పెద్ద చెరువులో పడి మృతిచెందారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్గా గుర్తించారు. ఇవాళ ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా, చిన్నారులు ముగ్గురు స్నానానికి చెరువులోకి దిగారు. చెరువులో […]
Indian fisherman : పొరుగు దేశం పాకిస్థాన్ కారాగారంలో మగ్గిపోతున్న ఇండియాకు చెందిన ఓ మత్స్యకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ విషయాన్ని వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అవగాహన లేక అనేక మంది చిక్కుకున్నారు.. భారత్- పాక్ జల సరిహద్దులపై అవగాహన లేక చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. భారత్కు చెందిన మత్స్యకారుడు గౌరవ్రామ్ ఆనంద్ను (52), 2022లో అదుపులోకి తీసుకున్నారు. […]
Bharathiraja : తమిళ్ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ అతడి కొడుకు మనోజ్ భారతీ రాజా (48) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇవాళ ఉదయం మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మనోజ్ను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మనోజ్ వెంటిలేటర్పై కన్ను మూసినట్లు సమాచారం. […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ పురోగతి సాధించింది. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లిన సిబ్బందికి మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం బయటకు తీసుకొచ్చారు. మృతుడి యూపీకి చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు. టన్నెల్లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ టీంకు టీబీఎం శిథిలాల కింద దుర్వాసన వచ్చింది. దీంతో తవ్వకాలు […]
Road accident : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని దంపతులు, 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, […]