Home / crime news
కృష్ణా జిల్లాలో ఘోరం చోటుచేసుకొనింది. వారి జీవనవృత్తే వారిని యమపాశంలా కబళించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
ఓ కారు అతి వేగానికి ఇద్దరు యువ సాఫ్ట్ వేర్లు మృతి చెందారు. ప్రధాన నగరాల్లో జాతీయ రహదారుల్లో ప్రభుత్వ ఉదాశీనతతో చోటుచేసుకొన్న ఈ ఘటన తమిళనాడు చెన్నైలో చోటుచేసుకొనింది పోలీసుల సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులు ఓల్డ్ మహా బలిపురం రోడ్డు దాటుతుండగా ఓ కారు వారివురిని ఢీకొట్టింది.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.
తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో కోటిన్నర రూపాయలను స్వాహా చేసిన్నట్లు పోలీసులు తేల్చారు
వికారాబాద్ మెడిక్యూర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు.
ఖమ్మం జిల్లాలో టీఎస్ఎస్ మహిళా కళాకారులపై ఎపీఆర్వో వేదింపులకు పాల్పడ్డారు. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులపట్ట అసభ్యంగా ప్రవర్తించాడు.
పరువు కోసం పాకులాడే కొందరు కన్నబిడ్డలనే పొట్టనపెట్టుకుంటున్న ఉదంతానలను చూస్తూనే ఉన్నాం. కాగా తక్కువ కులం వ్యక్తి ప్రేమించిందని అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురుని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పై దాడి జరిగింది. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే అయ్యగారి బాగోతం బయటపడింది. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పనిచేస్తున్న రఫీఖాన్ గత రెండేళ్లుగా ఓ పంచాయతీలో పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.