Home / crime news
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి వేడి సాంబారులో పడి చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆమెకు శిరో్మండనం చేయించిన దారుణ ఘటన వెలుగు చూసింది.
ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.
మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా.. ఆ వ్యక్తి మన కన్నా ముందో వెనుకో చనిపోక తప్పదు అనే నిజాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే ఓ కుటుంబం చేసిన ఈ వింత పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. చనిపోయిన వారు బతికొస్తారంటూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు.
నైరోబి నుండి భారత్ లోకి మాదకద్రవ్యాలు తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 35కోట్లు విలువచేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటుచేసుకొనింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
ఏపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది. అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రెండేళ్ల నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది.
తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) సీనియర్లు జూనియర్లతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని పలువురిని షాక్ కి గురి చేసింది. బట్టలు విప్పించి మరీ వారి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు.
పండ్లు, డ్రింక్స్తో మత్తుమందులు లేదా కొన్ని మత్తుపదార్థాలు కలిపి మురుగ మఠం పాఠశాలలో చదువుతున్న బాలికలను పీఠాదిపతి బెడ్రూమ్కు పంపించారు అంటూ ఈ చిత్రదుర్గ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసారు
ఖాతాదారుడికి విశేష సౌలభ్యాలు అందించాలన్నది బ్యాంకుల ఉద్ధేశం. కాని కొంతమంది సాంకేతికతను తెలివిగా తమకు అనుకూలించుకొని అప్పన్నంగా సొమ్ములు కొట్టేస్తుంటారు. సమయం చూసి దోచేస్తుంటారు.