Home / crime news
Hyderabad Kidnap : హైదరాబాద్ లో తాజాగా జరిగిన యువతి కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితమే యువతి కిడ్నాప్ కి గురైన విషయం తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక రాత్రి రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను భర్త గొంతునులిమి హత్య చేసాడు.
ఇటీవల విడుదలైన నెట్ఫ్లిక్స్ సిరీస్ “ఖాకీ: ది బీహార్ చాప్టర్”కు స్ఫూర్తిగా నిలిచిన “బీహార్ డైరీస్” పుస్తకాన్ని రూపొందించిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదయింది.
సంతోషంతో కోలాహలంగా ఉండాల్సిన పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో చోటుచేసుకున్నది.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
భారతదేశంలో వివిధ మతాలు, వివిధ ఆచారాలు ఉన్నప్పటికీ అందరూ వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఏ మతంలో అయిన కానీ వివాహం అనేది వెయ్యేళ్ళ బంధంగా భావిస్తూ జీవిత భాగస్వామిని స్వీకరిస్తాం.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది.
ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శిక్షలు విధించిన కామాంధులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా పసి పిల్లలనుంచి పండు ముసలి వాళ్లపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజూ ఏదో ఒక మూల ఎంతోమంది బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.