Home / cricket news
ఐపీఎల్ నిర్వహణ సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం వల్ల గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్-2022 కు బుమ్రా దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు గోవా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గోవా పర్యాటక శాఖ యువీకి నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేషన్ చేయకుండానే యువీ వాడుకుంటున్నట్లు ఫిర్యాదు నమోదు చేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని బౌండరీలను బాదాడు. బౌలర్ల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు.. ప్రత్యర్థిపై కనీస కనికరం లేనట్లు ఓ యువ క్రికెటర్ మైదానంలో విజృంభించాడు. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు ప్రతీ బంతిని బౌండరీ దాటించాడు. కేవలం 141 బంతుల్లో 277 పరుగు తీశారు.
భారత్–న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లో తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల టాస్ కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. కాగా మూడు మ్యాచ్ల సిరీస్ కాస్త రెండు టీ20ల పోరుగా కుదించబడింది. అయితే ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ కి వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2023 ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగిసిపోయింది. మినీ ఆక్షన్ కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేశాయి. ఇక వేలంలో ఎవరుంటారనేది తేలిపోయింది. వేలంలో ఎవరిని ఎంతపెట్టి ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ వీడ్కోలు పలికారు.
భారత్తో జరిగే టీ20, వన్డే సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. కివీస్ పర్యటనలో భాగంగా ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్ న్యూజిలాండ్ టీంతో మూడు టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. భారత్తో ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టులో కీలక మార్పులు చేసింది. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లను కివీస్ సెలెక్టర్లు పక్కన బెట్టారు.