Home / cricket news
ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరిస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
బంగ్లాదేశ్ పై టీం ఇండియా రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
చటోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్తో భారత్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్గా నజం సేథీని నియమితులయ్యారు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ 3-0
భారత దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అంతటి ప్రజాదరణ ఉన్న టీ20 టోర్నీ ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాష్ లీగ్ (BBL)అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించారు.
టీమ్ ఇండియా తరుపున బ్యాటింగ్ చేసినప్పుడల్లా ఉమేష్ యాదవ్ హిట్టింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
తక్కువ ఎత్తులో వచ్చిన బాల్ ను ఎలాగైనా ఆడేందుకు యత్నించి అయ్యర్ విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆ బంతి వికెట్లను తాకింది. మైదానంలో ఉన్న వీక్షకులంతా అయ్యర్ అవుట్ అయ్యాడనే అనుకున్నారు.. కానీ ఇక్కడే ఓ మ్యాజిక్ జరిగినట్టు అయ్యింది. బంతి వికెట్లను తాకినా కానీ బెయిల్ కిందపడలేదు.
భారత్ -బంగ్లాదేశ్ ల మద్య ఛటోగ్రామ్ టెస్టులో తొలిరోజు టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది