Home / Congress Party
కాంగ్రెస్ లేకుండా భాజాపా వ్యతిరేక ఫ్రంట్ వైపు ఊవిర్ళూలుతున్న ప్రతిపక్ష పార్టీలంతా మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నారని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన పిటిఐ వార్త సంస్ధతో పలు విషయాలు తెలియచేశారు
భారత్ జోడో యాత్రలో విభన్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ ను నింపుతున్నాయి. కేరళలో సాగుతున్న జోడోయాత్రలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగ, దాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర టీం అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది
దశాబ్ధాల పార్టీ చరిత్రతో చేపట్టనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బరిలో ఎవరననే అంశంపై చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పార్టీలో ప్రక్షాళనతో పాటుగా ఎన్నికలు పారదర్శకంగా చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించడంతో అధ్యక్ష సీటుగా పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజనతో అనుసంధానమైన మహిళలకు త్వరలో ఉచిత ఇంటర్నెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ ప్రకటించారు
రాహుల్ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తామని ముందుకు వచ్చిన తమిళ మహిళలు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు... అసలు ఈ సన్నివేశం ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీతాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.
కొద్ది రోజులుగా అంతర్గత కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైలెంట్మ అయిపోయారు. ఇప్పటికే మునుగోడు విషయంలో టీఆరెస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్
భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావుతో పాటు మరో నలుగురిపై నమోదైన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 (పోక్సో) కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.