Home / cm jagan
ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదురావు వింత వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ మాటలు వ్యాఖ్యానించారు.
ఏపీ మంత్రులకు నవంబర్ ఫీవర్ పట్టుకుందా? ఆ విషయంలో ఏపీ మంత్రులు భయపడుతున్నారా?
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఇటీవల జరిగిన సమీక్షలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీఎం జగన్ సీనియర్లకు షాక్ తినిపించారు
మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
అది ఓ అరుదైన వ్యాధి. ప్రపంచంలోనే ఏ నలుగురైదుగురో ఈ వ్యాధి బారినపడి బాధపడుతుంటారు. అలాంటి రేర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ తన దాతృత్వాన్ని చాటాడు. ఆ చిట్టితల్లి వైద్యానికి కోటిరూపాయిలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు.
రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను అడ్డుకొంటామని వైకాపా శ్రేణులు, మంత్రులు పదే పదే చెబుతున్న దానిపై అమరావతి జేఏసీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది
కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాధ్రికి విచ్చేసారు. ఆయన వచ్చి వెళ్లేంతవరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. క్యూలైన్లలో పెద్దలు, చిన్నారులు, మహిళలు అవస్ధలు పడ్డారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని జాడెక్కడ