Home / business news
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ బిజినెస్ మెన్ కేశుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు.
దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. కానీ, విక్రయాలు మాత్రం మొదలు కాలేదు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రికల్ వాహనాల సెగ్మెంట్లలో సత్తా చాటడానికి మహీంద్రా అడుులు వేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి పలు బడా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతలు విధించాయి.
యూజర్ల కోసం వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్ డ్ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.
వరల్డ్ వైడ్ గా ఇది వరకే రిలీజ్ అయిన ఈ ఫోన్ ను తాజాగా భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్ 6 ఫేస్ 2 దశ కర్బన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తయారీలో మార్పులు చేయాల్సి ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్లో ఉంచిన నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో