Home / bollywood
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి జెనీలియా. ఆ తర్వాత సత్యం, సై, హ్యాపీ, బొమ్మరిల్లు వంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా " బొమ్మరిల్లు " మూవీ ఈ భామకు బోలెడు క్రేజ్ తీసుకొచ్చింది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుంది. మలైకా అరోరా తల్లికాబోతుందని, కొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచరించింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆ విషయంపై ఇప్పుడు అర్జున్ కపూర్ నోరువిప్పాడు.
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా నెట్టింట వార్తలు మారుమోగుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, బాలీవుడ్ మీడియాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని. అవన్నీ రూమర్స్ అని కృతి కొట్టి పారేశారు
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్ను కోరారు.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజలను అలరించేందుకు వస్తున్నాయో చూసేద్దాం.
చెందిన 80ల్లో వెండితెరపై మెరిసి సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిసి సందడి చేశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ బృందం తమ వార్షిక ఆహ్లాదకరమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి శనివారం సాయంత్రం ముంబైలో తిరిగి కలుసుకున్నారు.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్పై మేకర్స్ నిజంగా సీరియస్గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం.