Home / bollywood
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. నాగ శౌర్యతో జంటగా నటించిన ” ఛలో ” సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు , లాంటి వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని మంచి జోష్ లో ఉంది ఈ కన్నడ బ్యూటీ.
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ అంజలి బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ముంబైలో తన రోడ్ షో సందర్భంగా, బాలీవుడ్ను కూడా ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేశారు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా... దీపిక పదుకొణే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పఠాన్’. జాన్ అబ్రహం ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పంత్ రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చేరి ఉండగా ప్రధాని మోదీ సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ తరుణంలోనే తాజాగా నటి ఊర్వశీ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు చేసింది.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ
షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సర్టిఫికేట్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) పరీక్షా కమిటీ ఇటీవల సమీక్షించింది.
బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ గత శనివారం రోజున ఓ టీవీ సీరియల్ సెట్లో శవమై కనిపించారు. అయితే తునీషా మరణంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు తునీషాది ఆత్మహత్యా.. హత్యా.. ఆమెది లవ్ జిహాద్ కేసు అని ఎందుకు అంటున్నారు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అందం అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ తెలుగు తెరకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్.