Home / AP Politics
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ ప్రజలతో క్షేత్ర స్థాయిలో
గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా ? వచ్చిన వాళ్ళకి అయిన బుద్ది ఉండాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
మాజీ మంత్రి ఆనం నారాయణరెడ్డి మంగళవారం మరోసారి ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చొని పనిచేయాలో అర్ధం కావడం లేదన్నారు.
చంద్రబాబునాయుడు మనుషులను చంపేసి మళ్ళీ మానవతావాదిగా మాట్లాడతాడని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
ఏపీలో సభలు, సమావేశాల సందర్బంగా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు వార్తల్లో కెక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న రాజమండ్రి
న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో గొడవ జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అసలు
మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను రిలీజ్
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు.
ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నా