Home / AP Politics
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న జరగనున్న ‘వాయిస్ ఆఫ్ యూత్’ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
చంద్రబాబు తెలుగుదేశం బలోపేతానికి వయసుకి మించి శ్రమిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రోడ్డుషోల్లో పోయిన ప్రాణాల గురించి పెను దుమారం నడుస్తున్న తరుణంలో ఆయన ప్రస్తుత చర్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రోజా సెల్వమణి.. వైసీపీ వారు ఈవిడని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు, సినిమా వాళ్ళు హీరోయిన్ రోజా అంటారు, గతంలో ఆవిడ ఏ పార్టీ నుండి పోటీ చేస్తే ఆ పార్టీతో
ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగే పెడన ఎమ్మెల్యే జోగి రామహేష్ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన పలు విమర్శలు చేశారు.
Janasena : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపూ పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేన పిలుపునిస్తుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టు గానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్ నింపుతున్నారు. ఒకవైపు ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తూనే తాజాగా “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా […]
కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పిచ్చి కుక్కలా చంద్రబాబు అరుస్తున్నాడు అని ఆయన అన్నారు. చంద్రబాబు ని తిరగనియ్యకుండా ఈ జీ.వో తీసుకొచ్చారు అనే వాదనని ఖండిస్తూ.. వైసీపీ అధికారం లోకి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.