Home / ప్రైమ్9స్పెషల్
Janasena : పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, వారించినా, విసుక్కున్నా కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రతి మీటింగు లోనూ... ‘ సీఎం, సీఎం ’ అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. పవన్ను సీఎంగా చూడాలనే వారి అభిమానం సరే... పవన్ను సీఎం చేసేందుకు వారి ప్రయత్నాలు ఏంటి ? అసలు పవన్ ప్రణాళికలు ఏంటి ? జనసేన పార్టీ కార్యాచరణ
ప్రకృతి ఎంతో సుందరమైనది. చూసే కళ్లు ఆస్వాధించే.. మనసు ఉండాలే కానీ అణువణువునా అందాలు దాగి ఉంటాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, ఆడపిల్ల, కావేవీ కవితకు అనర్హం అని అంటుంటారు. అలానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుచేమలు, సముద్రాలు ఇలా ప్రకృతిలో ప్రతీది కవి హృదయాన్ని చలింపజేస్తాయి. మరియు అలాంటి సుందరమైన దృశ్యాలు, ప్రదేశాలు ఏవైనా సరే ప్రజల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆకాశంలో కనిపించే ఆకృతులు ఎంతో ఆకర్షనీయంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీకు ఎక్కడైనా ఆకాశంలో సముద్రాన్ని చూశారా.. కనీసం ఆకాశాన్ని తాకిన సముద్రాన్ని చూశారా లేదు కదా అయితే ఈ దృశ్యం చూడండి..
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
Varahi : జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచార వాహనం కూడా రెడీ అయ్యింది. దాని పేరు వారాహి. పవన్ ఎన్నికల ప్రచార వాహనానికి ఈ పేరే ఎందుకు పెట్టారు ? అసలు వారాహి అంటే ఎవరు ? ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పలు రకాల వేధింపులకు గురువుతుంటారు. ప్రధానంగా లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు.
ఇరాన్లో కొనసాగుతున్న హిజాబ్ ఉద్యమంపై పలు రకాల విభిన్న వార్తలు వస్తున్నాయి.
భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ వంతెనపై దాదాపు 84 శాతం పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సౌదీ అరేబియా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మధ్యయుగం నాటి ఏడారి ప్రాంతమైన బెడయూన్ సమాజం నుంచి 21వ శతాబ్దంలోకి అత్యాధునిక సమాజంగా మారబోతోంది. ప్రస్తుతం సౌదీ కింగ్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్ )విజన్ 2030ని శరవేగంగా అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతోంది.