Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ఆర్టీపి అధినేత్రి షర్మిలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డికి పలువురు ఫిర్యాదు చేశారు
అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు
మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం గోవాలో బీజేపీలో చేరారు. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది
భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు
కొత్త రూపురేఖలతో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని కాంగ్రెస్ వర్గాలు తయారుచేయించాయి. సెప్టంబర్ 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ సన్నహాలు చేస్తోంది. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి ఫొటోలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ విడుదల చేసింది.
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు, మున్సిపల్ శాఖ మంత్రి రామారావులకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కలలు అమ్మేవారిని గుజరాతీలు గెలిపించరని పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్ధేశించి అన్నారు
నిత్యం మాజీ సీఎం చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడే కొడాలి నానికి తెలుగు తమ్ముళ్లు షాకిస్తున్నారు. పలు చోట్ల కొడాలి నానిని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.