Home / పొలిటికల్ వార్తలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నేడు ఉదయం 9 గంటలకు నుంచి అసెంబ్లీ ప్రారంభమవ్వనుంది. బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు జరగాలి. అసెంబ్లీలో చర్చిలించాలిసిన అంశాలను గురించి నిర్ణయం తీసుకోనున్నారు.
పంజాబ్లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతాపార్టీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలన్ని తోసి పుచ్చుతోంది.
చంద్రబాబు అభివృద్ధి చేయలేదు సరే, అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ఏం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు
సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పెట్టే పోస్టులపై పోలీసులు పెద్దగానే దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తులపై మాత్రం ఉదాశీనత. ఈ క్రమంలో భాజాపా పార్టీ నేతపై హైదరాబాదు పోలీసులు విద్వేష పూరిత కేసు నమోదు చేశారు.
వేడుక ఒక్కటే. పార్టీల్లో మాత్రం వేర్వేరుగా. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 8ఏళ్ల అనంతరం ఆ వేడుకకు ఈ ప్రత్యేకత చోటుచేసుకొనింది. అదేంటో తెలుసుకోవాలంటే తెలుగు ప్రజలు తెలంగాణ వైపు ఓ లుక్ వెయ్యాల్సిందే.
ఈ నెల 16 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాదుకు రానున్నారు. తొలుత 16వతేది ఆయన నటుడు కృష్ణంరాజు మృతిపై ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.
దశాబ్ధాల పార్టీ చరిత్రతో చేపట్టనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బరిలో ఎవరననే అంశంపై చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పార్టీలో ప్రక్షాళనతో పాటుగా ఎన్నికలు పారదర్శకంగా చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించడంతో అధ్యక్ష సీటుగా పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
పోలవరం పై చర్చించేందుకు టీడీపీ అధినేత ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీ చేస్తున్న సవాళ్ల పై చర్చిద్దామని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. బుధవారం నాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.