Home / జాతీయం
ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం నాడు మూడవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో పనిచేసిన 37 మంది మంత్రులను ఆయన ఈసారి తప్పించారు. కాగా గతంలో మంత్రులుగా చలామణి అయిన 18 మంది ఓడిపోయారు.
ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్పై సంతకం చేశారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్గ్రాడ్యుయేట్ (NEET UG) 2024 ఫలితాలు తీవ్ర వివాదంగా మారాయి. నీట్ పరీక్షలు మొదలైన తర్వాత నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో పేపర్ లీక్ కావడం ఒక ఎత్తైతే.. ఇష్టం వచ్చినట్లు మార్కులు ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.
నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ముమోదీతో పాటు ఆయన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్సింగ్ బజ్వా చెప్పారు.
ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపుకుంది. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మ్యాజిక్ బాగా పనిచేసింది. మొత్తం 80 స్థానాలకు గాను ఇండియా కూటమికి 43 సీట్లు సాధించింది
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.