Home / జాతీయం
చత్తీస్గఢ్లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం గ్రేస్ మార్కులు ఇచ్చిన 1,563 NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్కార్డ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. NEET ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా ఎన్ టీ ఏ ఈ విషయాన్ని తెలియజేసింది.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప హత్య కేసులో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పవిత్ర గౌడ అనే యువతిలో అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది. ప్రస్తుతం శాండిల్వుడ్లో ఈ కేసు సంచలనం రేపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం నాడు తొలి కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. మంత్రులకు పోర్టుపోలియోలు కూడా కేటాయించారు
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం నాడు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
:జమ్ము కశ్మీర్లో లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రధానంగా హిందూ భక్తులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శివ్ ఖోరీ నుంచి వైష్ణోదేవీకి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎల్ఏటి టెర్రరిస్టులు టార్గెట్గా చేసుకున్నారు.