Home / జాతీయం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఇస్రో) అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం3-ఎం2 తొలి వాణిజ్య మిషన్లో UK ఆధారిత కస్టమర్కు చెందిన 36 బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఆదివారం (అక్టోబర్ 23) విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో తెలిపింది.
చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్ను కేంద్రం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు
దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
కేరళను "డ్రగ్స్ రాజధాని"గా మారుస్తున్నారని,రాష్ట్ర ఆదాయానికి రెండు ప్రధాన వనరులు లాటరీ మరియు మద్యం అయినందుకు సిగ్గుపడుతున్నట్లు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో తన ఇంట్లో ఈ ఏడాది దీపావళి జరుపుకుంటానని చెప్పారు.
మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు.
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజ్గార్ మేళా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 75,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు.
ప్రయాణిస్తున్న రైలులో నలుగురు వ్యక్తులు నమాజ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసారంటూ యూపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు.