Home / జాతీయం
దీపావళి పండుగ గదా...మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి...ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కర్ణాటక భాజపా అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో రిజర్వేషన్ పెంపుపై తీసుకొన్న ప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తేవర్ చంద్ గహ్లాట్ ఆమోద ముద్ర వేశారు.
ఆదివారం నాడు దాయాదీపోరులో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టును మరియు విరాట్ కొహ్లీని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.
తన అసెంబ్లీ సెగ్మెంట్లో వరిగడ్డిని కాల్చడాన్ని తగ్గించేందుకుగాను పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష ఇస్తానని ప్రకటించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగుల ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డిఇటి వద్ద ఒక చిన్న సెమీ-పర్మనెంట్ తాత్కాలిక పైకప్పు కింద ఒక రాత్రి గడిపారు.
బిహార్ రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసీదాస్ రామాయణాన్ని చెప్తూనే ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అకస్మాతుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలనే పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులను ఇటీవల దక్షిణాది నాయకులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఆ మహిళ ప్రభుత్వ అందించే సంక్షేమాన్ని తనకు కూడా కావాలని కోరింది. నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పదే పదే ప్రాధేయపడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ చెంపపై చెళ్లుమనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొనింది.