Home / జాతీయం
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్కు హారతి ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భూ తగాదాలు వస్తూ ఉండటం వల్ల ఆ సందర్భంలో మహారాష్ట్ర. ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. ఇంత గౌరవం అక్కడ కోతులకు దక్కింది.
ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.
దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది.
వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది.
బీహార్లోని బిజెపి ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలు, హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న యువకులకు వారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయనున్నారు.