Home / జాతీయం
ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దంటూ ధర్మాసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలంటించింది.
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేస్తానని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఆదివారం "ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది.
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.
రాజస్థాన్ బరన్ జిల్లాలోని అంట పట్టణంలో ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని కూతురిని హత్య చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని స్పష్టం చేసింది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది.
నోటు రద్దన్నారు. నకిలీ నోట్లన్నారు. డిజిటల్ కరెన్సీలో దేశం ముందుకన్నారు. అయినా ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద రూ. 30.88లక్షల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలతో తెలుస్తుంది.
ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
తమిళనాడులో రైలు ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు వద్ద అర్ధరాత్రి చోటుచేసుకొన్న ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
ఖాసీ భాషలో 'కా' అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తు ఉంటుంది.లికై అనేది అది ఒక స్త్రీ పేరు. ఐతే స్థానిక పురాణాల ప్రకారం నోహ్కాలికై జలపాతానికి పైన మారుమూల ఒక చిన్న గ్రామం వుంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. ఆ గ్రామంలో లికై అనే మహిళ ఉండేది.