Home / జాతీయం
నకిలీ కుల ధృవీకరణ పత్రం కేసులో లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రిపై కోర్టు సోమవారం నాన్బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల బాండ్ల పథకాన్ని సవరించింది. రాష్ట్రాలు మరియు శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో 15 అదనపు రోజుల పాటు వాటిని విక్రయించడానికి వీలు కల్పిస్తుంది.
జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరులపై దాడి చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా లెక్కచూపని లావాదేవీలు మరియు పెట్టుబడులను గుర్తించింది.
రాజస్థాన్లోఒక ఉపాధ్యాయురాలు తాను ప్రేమించిన విద్యార్దినిని వివాహం చేసుకోవడానికి లింగ మార్పు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
భాజపా భీష్ముడు, రామ జన్మభూమి కోసం రధయాత్రను చేపట్టిన కీలకధారి లాల్ కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది.
అత్యవసర పరిస్ధితుల్లో ప్రయాణీకుల పట్ల వినయంగా జాగ్రత వహించాలి. లేని పక్షంలో వ్యక్తిగత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకొనింది.
జమ్ము కశ్మీర్లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్లు విరాళంగా ఇవ్వాలని బలవంతం చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్ ఆరో్పించారు. జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆప్కి డబ్బు చెల్లించాలని తనను కోరారని ఆరోపిస్తూ ఆయన మరో లేఖ రాసారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు.