Home / జాతీయం
మార్చి 1 తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీ అన్నగా మీ తరపున నేను చేస్తాను. మార్చి 1 తర్వాత గుజరాత్కు కూడా 24 గంటల కరెంటు సరఫరా, జీరో బిల్లు వస్తుంది’ అని ఆప్ అధినేత అరవింద్ చెప్పారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్రావ్ జార్కిహోళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి దినేష్ అరోరా ఈ కేసులో ప్రభుత్వ సాక్షిగా మారతారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సిటీ కోర్టుకు తెలిపింది.
38వ కర్ణాటక రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ సెలక్షన్ ట్రైయిల్స్ లో రెండు వందలకు పైగా చిన్నారులు పాల్గొన్నారు. పలు విభాగాల్లో జాతీయ స్థాయి పోటీలకు చిన్నారులు ఎంపికైనారు.
రైలులో రూ. 50 కోట్లకు పైగా విలువైన కొండచిలువలు, అరుదైన జాతుల పాములు, ఊసరవెల్లులు తదితరాలను తీసుకెళ్తున్న మహిళను అరెస్టు చేసారు.
ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తీసుకొంటున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట విమర్శలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయంగా పెను సంచలన సృష్టించింది.
ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' మహారాష్ట్ర లోకి అడుగుపెట్టనుంది. ఈ యాత్రలో రాహుల్ తో జత కట్టేందుకు శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే సిద్ధమైనారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి