Home / జాతీయం
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ రోహిణి కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది,
గోవా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆనందంగా గడిపేలా చూసేందుకు, గోవా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యకలాపాలను చట్టవిరుద్ధమని పేర్కొంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్ కు గురువారం అనుకోని అతిథి వచ్చారు. స్టార్బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ రెస్టారెంట్ని సందర్శించి వారి ప్రసిద్ధ వంటకాలైన మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీని ప్రయత్నించారు. ఈ విషయాన్ని విద్యార్థి భవన్ వారు నెట్టింట పోస్ట్ చేసి వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకి రానున్నారు.
స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకుని స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలాంటి శ్యామ్ శరణ్ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 పాటల కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని వ్యాఖ్యానించారు.