Home / జాతీయం
మహారాష్ట్రలోని నాగ్పూర్ మెట్రో వార్ధా రోడ్లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది.
ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే అందాల పోటీలకు గత ఆరు దశాబ్దాలుగా ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలోనే 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ సందర్శకులకు డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు..
భారత వాతావరణ శాఖ ( ఐఎండి) తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దేశంలో మరికొన్ని సినిమా థియేటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పలు గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లని నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. అక్టోబర్ సినిమాతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా... పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి.
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్కోట్ తహసీల్కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.
తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.